మన్యం మీడియా,అన్నపురెడ్డిపల్లి:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి పోలీసు స్టేషన్కు కోత్తగా విధులకు వచ్చిన ట్రైనీ ఎస్ ఐ - నాగుల్ మీరా. విధి నిర్వహణలో భాగంగా మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్లో వాహన చోదకులకు, ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించటం వలన కలిగే ఉపయోగాలు గురించి,ప్రమాదాల బారి నుండి ప్రాణాలు రక్షింపబడె విధానం గురించి అవగాహన చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో వాహనదారులు ,పోలీస్ సిబ్బంది-తాటి సునీల్, తదితరులు ఉన్నారు.
Post A Comment: