CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా

Share it:

 



 మన్యంటీవీ,దమ్మపేట:

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దమ్మపేట మండల కేంద్రంలో జరిగిన పలు  వేడుకల్లో పాల్గొన్న అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు  మెచ్చా నాగేశ్వరరావు. ముందుగా బంజారా కాలనీ లో పార్టీ దిమ్మె వద్ద జాతీయ జెండా ఎగరవేశారు, అక్కడే పార్టీ జెండాను మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు ఎగరవేసినారు, అనంతరం తెలంగాణ ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పించారు, అనంతరం హైస్కూల్ లో గల తెలంగాణ జాతిపిత ప్రొపేసర్ జయశంకర్ సార్ విగ్రహాని కి పూల మాలలు వేసి నివాళులర్పించారు, అక్కడే నాయకుల తో కలిసి కేక్ కటింగ్ చేసినారు, అనంతరం ముష్టిబండ గ్రామ కమిటీ అధ్యక్షులు కుకలకుంట మాధవరావు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కి పూల మాల వేసి, గ్రామ కమిటీ నాయకుల తో కలిసి కేక్ కటింగ్ చేసినారు. ఈ కార్యక్రమాలలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయ్యం ప్రసాద్, వైస్ ఎంపీపీ ధారా మల్లిఖార్జునరావు, ఆత్మ కమిటీ చైర్మన్ కెవీ, ఏఏంసీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్చుతరావు, నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, పార్టీ సీనియర్ మహిళ నాయకులు తూతా నాగమణి, మండల ప్రధానకార్యదర్శి దొడ్డా రమేష్, ఊపాధ్యక్షులు గాజుబోయేన యేసు బాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు యార్లగడ్డ బాబు, సర్పంచ్ లు ఊయ్యాల చిన వెంకటేశ్వరరావు, సున్నం రాము, ఎంపీటీసీలు దేవరపల్లి బుజ్జయ్య, బుడే, మండల నాయకులు  గంగాధరరావు, పోతినేని వెంకట్రారావు, కుకలకుంట రమేష్, అడపా చిన బాబు, నలగుళ్ల సత్యనారాయణ, కాకర్ల బాలు, రెడ్డిమల్ల వెంకటేశ్వరరావు, చిట్టి బాబు, కుకలకుంట రవి, ఉద్యమ నాయకులు గాజుబోయేన శ్రీనివాసరావు, తాల్ల వెంకటేశ్వరరావు, ముళ్ళపూడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: