మన్యం టీవీ ,పినపాక:
కొడుకు మృతి తో పుట్టెడు దుఃఖం లో ఉన్న టీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కొలేటి భవాని శంకర్ ను ఈరోజు మాజీ ఎమ్మెల్యే, టీ ఆర్ ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జి తాటి వెంకటేశ్వర్లు, డీ సీ సీ బీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య పరామర్శించారు. భవాని శంకర్ కుమారుడు రాజు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీ ఎన్ టీ యూసీ నాయకుడు కూరపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: