మన్యం మనుగడ, పినపాక
సీనియర్ రాజకీయ నాయకులు, బూర్గంపహాడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కోలేటి భవానిశంకర్ కుటుంబాన్ని భద్రాచలం శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ డి సి సి అధ్యక్షులు పొదెం వీరయ్య పరామర్శించి సంతాపం తెలియ చేశారు . భవాని శంకర్ కుమారుడు రవి ప్రసాద్ అతి చిన్న వయసులోనే అకాల మరణం చెదడం చాలా బాధాకరమని, ఆ దేవుడు వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కన్వినర్ చందా సంతోష్ , మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం , జిల్లా కాంగ్రెస్ నాయకులు బోడ రమేష్ ,మండల ఉపాధ్యక్షులు కొంబత్తిని శ్రీనివాస్ ,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొర్సా ఆనంద్ , మండల కార్యవర్గ సభ్యులు పూనెం వెంకటేష్ , మండల సీనియర్ నాయకులు కోరం వెంకటేశ్వర్లు ,జాడి రాంబాబు ,బడే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: