మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రమ్య ఆధ్వర్యంలో శానిటేషన్ పనులు ముమ్మరం చేసారు. డోర్ టూ డోర్ చెత్త సేకరణ, డ్రైన్స్ ప్రక్కన గడ్డి పిచ్చి మొక్కల క్లినింగ్, డోజర్ తో భద్రాచలం రోడ్, ఖమ్మం రోడ్, జంగారెడ్డిగూడెం రోడ్ల కి ఇరువైపులా క్లినింగ్ చేపించటం, రింగ్ రోడ్ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కలుపు చెత్త తొలగించటం, హరితహారంలో భాగంగా ఉపాధి కూలీలతో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ, వార్డ్ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: