మన్యం టివి దుమ్ముగూడెం: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై కొనసాగుతున్న,రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ(యంల్)రాష్ట్ర నాయకులు కెబేలా రంగారెడ్డి ఆరోపించారు. కారోనా కాలంలో ,లాక్డౌన్ కాలంలో రైతాంగం బాగా నష్టపడి ఉన్నారని, ఇట్టి సమయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాని అన్ని విధాల ఆదుకోవాలని పాత అప్పులు మాపి చేసి కొత్తగా రుణాలు ఇవ్వాలని కోరారు .సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందచేయాలని ఎస్ టీ, ఎస్ సి పేద రైతులను ఆదుకోవాలని డిమాండు చేయారు.అలానే పోడు రైతులు పట్టాలు అందచేయలని రైతు బంధు ఎవాల్ని పోడు రైతులపై దాడులు ఆపాలని ప్రభుత్వని డిమాండు చేశారు.ఈ కార్యక్రమంలో డివిజను నాయకులు సాయన్న, మండల నాయకులు సున్నం వీరభద్రం,కుర్సం విరయ్య,కుంజ కన్నయ్య, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: