నకిలీ తేనెను కొని మోసపోవద్దు
గుండాల జూన్ 29 (మన్యం టీవీ) మండలంలో నకిలీ తేన అమ్ముతున్న కేటుగాళ్లు తేనెను మండల కేంద్రంలో విక్రయిస్తున్నారు ఫసర చుట్టుపక్కన గ్రామాల కొందరు కేటుగాళ్లు గుండాల మండలం లో నకిలీ తేనెను ప్రజలకు అంటగడుతున్నారు. ఒక్కొక్క లీటర్ మూడు వందల రూపాయలకు ఇస్తామనడం తో మండల కేంద్రంలో ప్రజలు నకిలీ తేన అని తెలియక కొనుగోలు చేశారు తీర పరీక్షించగా అది బెల్లం పానకం అని నిర్ధారణ అయింది నిజం తెలుసుకున్న బాధితులు నకిలీ తేనెను అమ్మిన వారిని గుర్తించి మందలించడంతో నిజాన్ని ఒప్పుకున్నారు వారి డబ్బులను వారికి తిరిగి ఇచ్చారు కేటుగాళ్లు. మాలాగా నకిలీ తేనెను కొని మోసపోవద్దని బాధితులు మండల వాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు
Post A Comment: