మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రములో తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకలు మండల కాంగ్రెస్ పార్టి అద్యక్షులు ఎండి అప్సర్ పాషా, జిల్లా నాయకులు జాడి రాంబాబు అద్వర్యములో మండల కేంద్రంలో జెండా ఎగరవేసినారు. అనంతరం ఎస్సీ సెల్ మండల అద్యక్షులు సునరకాని రాంబాబు, మాట్లాడుతూ తెలంగాణలో ఎంతో మంది అమరుల త్యాగపలముగా ఏర్పాటు అయినా రాష్ట్రము. అభివృది జరగావలిసినా అవసరం ఉందని అమరుల త్యాగాలను గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ సెల్ మండల అధ్యక్షులు కటకం మల్లన్న, ఎంపీపీ జనగాం సమ్మక్క, వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: