మన్యం టీవీ, పినపాక:
👉పినపాక మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ని ఆవిష్కరించిన పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోడిసెల రామనాథం అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీర్చిన తెలంగాణ దేవత సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు
👉అనంతరం మండల అధ్యక్షుడు గోడిసెల రామనాథం మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిన బంగారు తెలంగాణ కోరిక కోరికగానే మిగిలిపోయింది
👉టిఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు దోపిడికి గురవుతుంది.
👉సామాన్య బడుగు బలహీన వర్గాల పేదరికం పెరిగిపోతుంది. 👉అలాగే కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టి చేతులు దులుపుకుంది....
👉 పేదవాడి ఆకలి తీర్చడం లేదు
👉 కరోనాతో సామాన్య ప్రజలు ప్రజలు అల్లాడిపోతు చనిపోతుంటే ఉంటే చీమ కుట్టినట్లయినా ప్రభుత్వానికి లేదు
👉 కరోనా ను ప్రజలు ఆరోగ్యశ్రీలో చేర్చాలని అడుగుతున్న ఏమాత్రం పట్టింపు లేకుండా మాటలకే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్
👉 కెసిఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం తొందర్లోనే ఉందని తెలియజేస్తున్నాం
👉 ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు బోడ. రమేష్ మండల వైస్ ప్రెసిడెంట్ కొoబత్తిని. శీను పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కొర్స .ఆనంద్ మండల నాయకులు గీదా. సాయి పూనం. వెంకటేశ్వర్లు కోరం .వెంకటేశ్వర్లు జాడి. రాంబాబు బడే .సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: