CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఖరేద పద్ధతి లో సాగు చేసి ఖర్చులు తగ్గించుకోండి

Share it:

 


మన్యం టీవీ, పినపాక:

పినపాక మండలం చింతల బయ్యారం గ్రామం లో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వ్యవసాయంలో ఖర్చులు తగ్గించు కోవాలని తెలిపారు. 


వరి నాట్లు వేసే విధానం లో ఖర్చు ఎక్కువగా వస్తుంది కాబట్టి రైతులు వరి లో ఖరేద పద్దతి( నేరుగా విత్తనాలు వెదజల్లుట) లో సాగు చేసి ఖర్చులు తగ్గించుకోవాలని తెలిపారు.

అలాగే రైతులు ప్రతి, కంది,పంటలు ఎక్కువ విస్తీర్ణం లో సాగుచేయలని కోరారు.


ఈ కార్యక్రమం లో కురికూరి శ్రీనివాసరావు, కంటిపూడి వెంకన్న బాబు, ఇతర రైతులు పాల్గొన్నారని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: