CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పిఎసిఎస్ ఆఫీసు మరియు గోదామును మంజూరు చెయ్యండి

Share it:

 


*వినతి పత్రం అందించిన ఏటూరునాగారం పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

జిల్లా కేంద్రంలో డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చిన గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ కలిసి ఏటూరు నాగారం మండల కేంద్రానికి పిఎసిఎస్ ఆఫీసు మరియు గోదాము ను మంజూరు చేయాలని వినతి పత్రం అందించిన ఏటూరు నాగారం పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్, అలాగే ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ జగదీష్ కూడా వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమన్వయ అధ్యక్షులు పల్ల బుచ్చయ్య, జిల్లా సీనియర్ నాయకులు గోవింద నాయక్, తాహెర్ పాషా,చిప్ప అశోక్, టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: