CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డ్రైనేజీ మరియు ఆర్&బి రోడ్డు పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా. కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలో రాబోయే వర్షాకాలం లో వరదల కారణంగా నీరు నిలువకుండా ముందస్తు చర్యలలో భాగంగా చేప్పట్టిన డ్రైనేజీ మరియు ఆర్&బి రోడ్డు పనులను బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా. కాంతారావు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.పనులను శర వేగంగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్, సిబ్బంది,ఆర్&బి అధికారులు,టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,ఎంపీటీసీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,టిఆర్ఎస్ నాయకులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: