CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధితులకు బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన సర్పంచ్ ఏనిక.ప్రసాద్

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం గ్రామ పంచాయితీ లో కొవిడ్ బారిన పడి,10 రోజులుగా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న 5 కుటుంబాలకు తక్షణమే స్పందించిన స్థానిక సర్పంచ్,సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు ఏనిక. ప్రసాద్ బియ్యం,నిత్యవసర సరుకులను స్వయాన వారి ఇంటికి వెళ్ళి,బాధితులకు అందజేశారు.

Share it:

Post A Comment: