మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం గ్రామ పంచాయితీ లో కొవిడ్ బారిన పడి,10 రోజులుగా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న 5 కుటుంబాలకు తక్షణమే స్పందించిన స్థానిక సర్పంచ్,సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు ఏనిక. ప్రసాద్ బియ్యం,నిత్యవసర సరుకులను స్వయాన వారి ఇంటికి వెళ్ళి,బాధితులకు అందజేశారు.
Post A Comment: