CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దోమతెరల పంపిణీ కార్యక్రమం

Share it:

 


 మన్యం టీవీ, అశ్వాపురం: అశ్వాపురం మండల పరిధిలోని సీతరామపురం గ్రామ పంచాయితీలో అశ్వాపురం మండల వైద్యాదికారి మనికంఠారెడ్డి అధ్వర్యంలో దోమ తెరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జెడ్పిటిసి సుధీ రెడ్డి సులక్షణ రెడ్డి,ఎంపీపీ ముత్తినేని సుజాత, 4 సంవత్సరాల క్రితం క్రితం(2017)లో 24 గ్రామాలలో పంపిణీ చేసిన వారికి మరల ఈ రోజు నుండి పంపిణీ చేయడం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్ కె ఖదీర్,ఉపసర్పంచ్ కందుల వెంకన్న, ఏఎన్ఎం సుజాత,సిబ్బంది లింగ్యానాయక్‌,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: