మన్యం టీవీ, అశ్వాపురం:ఈ రోజు అశ్వాపురం మండలం ఆనందాపురం సర్పంచ్ ఊస జ్యోతి ఆధ్వర్యంలో గ్రామపంచాయితీలో గల పల్లె ప్రకృతివనం,డంపింగ్ యార్డ్,స్మశానవాటికలను సందర్శించిన ఎంపీపీ ముత్తినేని సుజాత.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,జిల్లా మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,ఎస్కె ఖదీర్,ఎంపీటీసీ ఎనిక రవి,ఉపసర్పంచ్ వల్లపు వెంకటేశ్వర్లు,సెక్రెటరి రామక్రిష్ణ,మాజీ ఎంపీపీ ఊసా అనిల్ కుమార్,తెరాస నాయకులు వలబోజు మురళీకృష్ణ,ప్రసాద్,బాణాల రామాచారి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: