చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామపంచాయతీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు లు కట్టి సంవత్సరన్నర గడుస్తున్నా ఇంత వరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రెండు పూర్తికాలేదని తక్షణమే కాంట్రాక్టర్ ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు పూర్తి చేయించాలని, డబల్ బెడ్ రూమ్ ఇల్లు లు మద్దుకూరు గ్రామానికి చెందిన లబ్ధిదారులకు కేటాయించాలని తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ పద్దం వినోద్, గ్రామ పెద్దలు నల్లమోతు రమణ, చుండ్రు విజయ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: