మన్యం టీవీ మంగపేట.
కరోనాతో బాధపడ్తున్న
పాత్రికేయ మిత్రులు జానపట్ల జయరాజ్ రిపోర్టర్ రమణక్కపేట గ్రామానికి చెందిన వారికి వారి కుటుంబ సభ్యులకు కొన్ని రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్ రావడంతో అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.వీరి పరిస్థితి తెలుసుకున్న జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వీరిని పరమార్శించి వీరికి ఒక వారం రోజులు సరిపడా కూరగాయలు బియ్యం వంటసామాగ్రి మరియు ఆర్థిక సహాయం అందిచి మేమున్నాం అనే ధైర్యం చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్,వైస్ చైర్మన్ బండపల్లి రవి గౌడ్, మునిగాల రాకేష్,కళ్లెబోయిన సురేష్ పాల్గొన్నారు.
Post A Comment: