విద్యార్థులకు ఉచితంగా విలువైన స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన విప్, పినపాక ఎమ్మెల్యే రేగా. కాంతరావు
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో శనివారం సివిల్స్,ఎస్ ఐ, కానిస్టేబుల్,గ్రూప్స్ కు కోచింగ్ కొరకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలని సంకల్పంతో, యువత కు చేయూత నిస్తూ రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా విలువైన స్టడీ మెటీరియల్ ను విద్యార్థులకు, నిరుద్యోగులకు అందచేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని. బాబురావు, నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,యువజన నాయకులు పద్ధం.శ్రీనివాస్, మారోజు రమేష్,బొశెట్టి. రవిప్రసాద్,గుర్రం.సృజన్,ప్రశాంత్,సురేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: