CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు మండలం లోటిప్పర్ ను డీ కొట్టిన వ్యాను.

Share it:

 


*ఇద్దరు వాజేడు మండల వసూలు మృతి

*పేరూ రు లో విషాదఛాయలు

         మన్యం టీవీ వాజేడు.                           మణుగూరు మండలం రామానుజవరం గ్రామ సమీపంలో బొగ్గు టిప్పర్ ను ఐసర్ వ్యాను వెనకనుండి వచ్చి ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో వ్యానులో ఇరుక్కున్న ముగ్గురు వ్యక్తులను స్థానికుల సహాయంతో బయటకు తీసి ఎస్సై నరేష్  సహాయంతో హాస్పిటల్ కి తరలిస్తున్న క్రమంలో మార్గంమధ్యలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.  వాజేడు మండలం పేరూరు గ్రామానికి చెందిన డర్ర నర్సింహారావు,యర్రావుల లాలయ్య మృతి చెందారు. ఇద్దరి మృతి పట్ల పేరూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Share it:

TELANGANA

Post A Comment: