మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రేస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క చేతులమీదుగా గోవిందరావుపేట మండల కాంగ్రేస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా దుంపల్లిగూడెం గ్రామానికి చెందిన మూడు ప్రతాప్ సింగ్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసి నియామక పత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సుడి సత్తిరెడ్డి,ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు భూక్య రాజు,మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీపీ జెట్టి సోమయ్య,ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు,పస్రా సర్పంచ్ ముద్దబోయిన రాము,గాంధినగర్ సర్పంచ్ భూక్య సుఖ్య, ప్రాజెక్ట్ నగర్ సర్పంచ్ సమ్మయ్య , మహిళల నాయకురాలు పడిగే పార్వతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: