మన్యం టీవీ పాల్వంచ :-
పాల్వంచ మండలం గంగదేవి గుప్పా గ్రామం CPM సీనియర్ నాయకుల
ఉమ్మడి దంతలబోరు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీరాములు
కరోనాతో చనిపోయరు.వారి అంత్యక్రియలను
CPM మండల కార్యదర్శి కోండబోయిన వెంకటేశ్వర్లు గ్రామస్థలు కోండ్రు ప్రసాద్ కాక జోగయ్య కుంజా నాగరాజు కోండ్రు అర్జున్ పాయం నగేష్ కాక భద్రయ్య వర్సా ముత్తయ్య బేతి వెంకటేష్ లు నిర్వహించారు.
Post A Comment: