CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధితులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం

Share it:


 మన్యం టీవీ, అశ్వాపురం:ఈ రోజు గొల్లగూడెం గ్రామపంచాయితీ సర్వాయిపాడుబంజర్ గ్రామంలో 30 మంది కరోనా పేషెంట్ లకు ఇటుకల బట్టీ వ్యాపార యజమానులు చిగురుపాటి ప్రసాద్ ,బొల్లు నర్సింహరావు, నంబూరి వెంకటేశ్వర్లు, శ్యామల క్రిష్ణరెడ్డి , వారి సహకారంతో పాలు,పండ్లు,బ్రేడ్లు సర్పంచ్ పొడియం సుజాత ఆద్వర్యంలో పంపీణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొల్లినేని గణేష్, మాజీ సర్పంచ్ పొడియం అనిల్ కుమార్, టి,ఆర్,యస్ గ్రామశాఖ అధ్యక్షులు దావ వీరస్వామి, టి,ఆర్,యస్ మండల నాయకులు బొబ్బాల నాగేశ్వరరావు, గ్రామ యువత తంగెళ్ల కళ్యాణ్ ,పాయం ధర్మరాజు, తదితరులు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: