మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు బాలికల వసతి గృహంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విలేజ్ కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని శనివారం ప్రారంభించిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, తహశీల్దార్ బి.భగవాన్ రెడ్డి, ఎంపీడీవో వివేక్ రామ్.
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు సర్పంచ్ సిరిపురపు స్వప్న, బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నీలిమ,గాదె నర్సిరెడ్డి,ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: