CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విలేజ్ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభించిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు బాలికల వసతి గృహంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విలేజ్ కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని శనివారం ప్రారంభించిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, తహశీల్దార్ బి.భగవాన్ రెడ్డి, ఎంపీడీవో వివేక్ రామ్.

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు సర్పంచ్ సిరిపురపు స్వప్న, బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నీలిమ,గాదె నర్సిరెడ్డి,ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: