మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండలంలోని రొయ్యూరు శంకరపల్లి గ్రామ ప్రజలకు తెరాస పార్టీ తరఫున గత ఎలక్షన్ల లో ఎంపీటీసీలు, జడ్పిటిసి, సర్పంచ్లు గా గెలిపించిన తదుపరి గ్రామాలలోని నాయకపోడు దేవత లక్ష్మీ దేవర గుడి కట్టిస్తామని గ్రామ ప్రజలకు లక్ష్మణ్ బాబు హామీ ఇచ్చారు. అన్నట్లుగానే లక్ష్మీదేవర గుడి నిర్మాణం పనులు లక్ష్మీ నరసింహారావు (లక్ష్మణ్ బాబు) ఆధ్వర్యంలో కాకుల మర్రి ప్రదీప్ రావు గుడి నిర్మాణం పనులు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో గుడి పూజారి ఆవుల లక్ష్మీనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గండేపల్లి నరసయ్య, మండల కో ఆప్షన్ ఖలీల్, తాడూరి రఘు, కాకుల మర్రి భాస్కర్ బాబు, రొయ్యూరు సర్పంచ్ సుమలత ఈశ్వర్, శంకర్ పల్లి సర్పంచ్ శకుంతల ముకుందరావు, ఎంపీటీసీలు లక్ష్మీనారాయణ, అనసూర్య, కోటా నరసింహులు, టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కురుమ శ్రీనివాస్, ఉపసర్పంచ్ అల్లంల చంటి, గ్రామ పెద్దలు చిరంజీవి, బుచ్చయ్య, రమేష్, సమ్మయ్య, బాలకృష్ణ, సత్యం, పోతురాజు, చంద శ్రీనివాస్, మహిళలు అన్ని కుల సంఘ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: