CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిత్యావసర సరుకుల పంపిణీ..

Share it:

 



 మన్యం మనుగడ దుమ్ముగూడెం: సీ పి యం పార్టి మండలకమిటి ఆధ్వర్యంలో "యలమంచి సీతారామయ్య ట్రస్టు ద్వారా ప్రగల్లపల్లి పంచాయితి శ్రీనగర్ కాలనిలో కారోన భారినపడిన 10 కుటంబాలకు మండల వైద్య అధికారి డాక్టర్ బాలాజి నాయక్ గారి చేతులమీదగా నిత్యావసర సామాగ్రి అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యలమంచి సీతారామయ్య ట్రస్ట్ సేవలను కొనియాడారు. కారోన వచ్చిన వారు బయట తిరగవద్దిని ప్రతి ఒక్కరు హోమ్ ఐసోలాషన్ లో ఉండాలాని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరు రెండు మాస్క్ లు ధరించాలని ,చేతులు శుభ్రంగా కడుక్కోవటం , భౌతిక దూరం పాటించటం లాంటివి తప్పకుండా అందరు పాటించాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటి డైరక్టర్ యలమంచి శ్రీను బాబు,గణేష్ రెడ్డి, దల్లి సతీష్ ,యలమంచి వంశీ, పరతూరి రాంబాబు,జీలకర్ర వెంకటేశ్వర్లు తదితురులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: