మన్యం టీవీ మంగపేట.
జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగపేటలో 8 మంది కరోనా పాజిటివ్ వచ్చిన నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులను దాతల సహకారంతో అందించారు.ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్,వైస్ ఛైర్మన్ బండపల్లి రవి గౌడ్,డైరెక్టర్లు చాదా మల్లయ్య,కళ్లెబోయిన సురేష్,మన్యం సాయికుమార్, మునిగాల రాకేష్,ఆత్మకురి సతీష్,సయ్యద్ బాబా, పుల్లంశెట్టి అజయ్,గగ్గురి మహేష్,ఆశా వర్కర్లు మిగతా సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: