మన్యంటీవీ,అశ్వారావుపేట:
నూతనంగా ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన చల్లా అరుణాకి స్వీట్ బాక్స్ అందించి శుభాకాంక్షలు తెలిపిన పీఎస్ఆర్ ట్రస్ట్ నిర్వాహకులు జక్కుల రాంబాబు, మండల తెరాస యువజన నాయకులు నులకాని శ్రీనివాస్ మరియు ప్రముఖ వ్యాపార వేత్త తెరాస నాయకులు పసుపులేటి సుబ్బారావు. ఈ సందర్భంగా మహమ్మారి కరోనా కట్టడి లో భాగంగా నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న పోలీస్ లకు ఏమీ కాకూడదని పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా జక్కుల రాంబాబు ఆధ్వర్యంలో 5 లీటర్ల శానిటైజర్ సబ్ ఇన్స్పెక్టర్ చల్ల అరుణాకి అందచేశారు.
Post A Comment: