CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా పేషెంట్లకు భోజనం అందజేత

Share it:

 



  గుండాల     ( మన్యం టీవీ) కరోనా పేషెంట్లకు గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని కోడిగుడ్డుతో కూడిన భోజనాన్ని అందజేశారు.  శుక్రవారం మండల కేంద్రంలోని గురుకుల  కళాశాలలో  కరోనా పేషెంట్ల కోసం ఐసోలేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రారంభించారు. శనివారం నాడు ఇద్దరు ఈ కేంద్రంలో జైన్ అయ్యారు వారికి రెండు పూటల కోడుగుడ్డు తో కూడిన భోజనాన్ని అందజేశారు. ఈ భోజన కార్యక్రమాన్ని మరికొద్ది రోజులు కొనసాగిస్తానని సంధాని పేర్కొన్నారు  .కరోనా బారిన పడినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు  .మంచి ఆహారం తీసుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న మందులను వాడాలని సూచించారు

Share it:

Post A Comment: