మన్యం టీవీ, కొత్తగూడెం:
కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ నందు తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అను దీప్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే వనమా, అధికారులు, ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Post A Comment: