CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ డయాగ్నస్టిక్ కేంద్రం ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Share it:

 


మన్యం టీవీ, కొత్తగూడెం:

కొత్తగూడెం  ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ నందు తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అను దీప్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే వనమా, అధికారులు, ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Share it:

TELANGANA

Post A Comment: