ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న బొగత జలపాతానికి కొత్త కళవచ్చింది. కొన్ని నెలలుగా నీళ్లు లేక వెలవెలబోయిన జలపాతంలోకి వరద వచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతోపాటు మండలంలో కురిసిన వర్షానికి గుట్టలపై నుంచి వచ్చిన వరదనీటి కారణంగా బొగతకు ప్రవాహం కొనసాగింది. లాక్డౌన్ వల్ల అటవీశాఖ అధికారులు జలపాత సందర్శనకు అనుమతి నిలిపివేశారు. – వాజేడు
Post A Comment: