మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సర్పంచ్ కావేరి పద్మ చిన్నికృష్ణ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కావేరి లక్ష్మి బక్కయ్య, మావూరి వెంకటయ్య, జనగాం సమ్మయ్య, దేవర సుధాకర్, జనగాం రవీందర్, నర్సింగరావు, వార్డు నెంబర్ లు సుగుణ, రాములు, కుమ్మరి నరసింహారావు, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ పొడెం శోభన్, గ్రామపంచాయతీ కారోబార్ సమ్మయ్య, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడి ఆయాలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: