👉ప్రగతిభవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించినముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి, వందనం చేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.
Post A Comment: