👉 చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
మన్యం టీవీ పాల్వంచ :-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం లోని రూరల్ గ్రామం అయిన రాజాపురం నందు పట్టపగలే జెసిబి నాలుగు ట్రాక్టర్లు పెట్టి మట్టి తోలుతున్న పట్టించుకోని వైనం. ఇదేంటి అని ప్రశ్నించగా ఒక రెవెన్యూ అధికారి పేరుచెప్పి,. వారికి తెలిసే మట్టి తోలుతున్నామని సమాధానం ఇచ్చిన సదరు వ్యక్తులు. మైనింగ్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు.
Post A Comment: