మన్యం టీవీ ,పినపాక:
పినపాక మండలం పోట్లపల్లి గ్రామంలో కరోనా బారినా పడిన 35 మంది కరోనా బాధితులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య ఆదేశాల మేరకు బియ్యం, నిత్యావసర సరుకులు,కూరగాయలను పినపాక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాధం, జిల్లా నాయకులు బోడా రమేష్ పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొరసా ఆనంద్ కార్యకర్త బడే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: