మన్యం టీవీ ఏటూరు నాగారం
ఏటూరునాగారం మండలం కేంద్రమునకు చెందిన అల్వాల ప్రమీల భర్త మల్లయ్యకు 30000 రూపాయలు, జాడి జానకి భర్త దుర్గయ్యకు 17500 వేల రూపాయలు గల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను తెరాస పార్టీ మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు జిల్లా అధ్యక్షులు పల్ల బుచ్చయ్య, జడ్పి కో-ఆప్షన్ సభ్యురాలు యండి వాలియాబీ సలీం, పిఎసిఎస్ చైర్మన్ కూనూర్ అశోక్ గౌడ్, తెరాస పార్టీ జిల్లా సమన్యాయ బాధ్యులు పోరిక గోవింద నాయక్, తెరాస పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్దార్ పాషా, సప్పిడి రాంనర్సయ్య, ధనపునేని కిరణ్ కుమార్, కుమ్మరి చంద్రబాబు, యూత్ అధ్యక్షులు కొండాయి చిన్ని, వావిలాల రాంబాబు, జాడి బోజరావు, మండల ఉపాధ్యక్షులు కొమ్మెర రమేష్ చందా లక్ష్మీ నారాయణ, సీనియర్ నాయకులు కావిరి చిన్ని కృష్ణ, పోడెం శోభన్, పోరిక శ్యాముల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: