👉🏻అన్నీ దానాలలో కన్నా అన్నదానం మిన్న.
👉🏻శివ-జ్యోతిర్మయికి హెవీ వాటర్ ప్లాంట్ ఉద్యోగులు చేయూత.
మన్యం టీవీ మణుగూరు: కరోనా కష్టకాలంలో పేదలు-అభాగ్యులు దిక్కులేని వారు ఉపాధి కల్పన లేక ఇబ్బందులు పడుతున్న వారికి నేను ఉన్నాను అంటూ, మణుగూరు పట్టణానికి చెందిన ఉపాద్యాయురాలు జ్యోతిర్మయి ముందుకు వచ్చి తమవంతు సహాయ సహకారాలు అందిస్తూ కరోనా బారిన పడిన బాధితుల కు అండగా నిలిచిన ఆమెకు గురువారం అశ్వాపురం మండలం హెవీ వాటర్ ప్లాంట్ ఉద్యోగులు,జీఎస్ రావు,ఎస్. చిదంబరం,సిహెచ్ కనకదుర్గ,డా. ద్వారాకనాథ్,సాయి శ్రీనివాస్, జోషులు,సిహెచ్ రాధాకృష్ణ గార్లు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి,100 కేజీల బియ్యం- పప్పు దినుసులు- ఫ్రూట్స్ ను వారికి అందజేయడం జరిగింది.
Post A Comment: