👉గట్టమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
మన్యం మనుగడ, ములుగు డెస్క్:
ములుగు జిల్లా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనుముల రేవంత్ రెడ్డి శుభా కాంక్షలు తెలుపడానికి హైదరాబాద్ కు100 కార్లతో ర్యాలీ గా బయలుదేరిన ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు .
ఈ సందర్భంగా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ములుగు గట్ట మ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన
ములుగు ఎమ్మెల్యే సీతక్క . అనంతరం సుమారు 100 కార్లతో హైదరాబాద్ కు బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, అనుబంధ సంఘాల అధ్యక్షులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల అధ్యక్షులు అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు ,జెడ్పీటీసీ లు ఎంపీటీసీలు, సర్పంచులు సహకార సంఘాల ఛైర్మన్ వైస్ చైర్మన్ లు, యువజన కాంగ్రెస్ ములుగు జిల్లా నాయకులు జిల్లా మండల ముఖ్య నాయకులు మాజీ ప్రజా ప్రతినిధి లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: