CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించిన టిఆర్ఎస్ నాయకులు

Share it:

 


 మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు మండలం రాంనగర్ తండాలో కోవిడ్-19 బాధితులను ములుగు నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్ అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఆపద వచ్చిన పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో కరోనా బాధిత కుటుంబాలను పరామర్శిస్తు నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు.

కరోన కష్టకాలంలో అందరం జాగ్రత్తలు తీసుకోవాలి.

సమన్వయంతో ఊర్లల్లో కరోనా పాజిటివ్ కేసులు లేకుండా చూసుకోవాలని అందరూ మాస్కులు విధిగా ధరించాలని అని అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని యువత అందరికి హావగాహన కల్పించాలని అని అన్నారు.

అనంతరం అజ్మీరా జమికి లాల్ గత కొంతకాలం క్రితం మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి పార్టీ పరంగా అండగా ఉంటామని అన్నారు.

ఈకార్యక్రమంలో పోరిక సదరు లాల్,అజ్మీరా రాజు,అజ్మీరా అనిల్,లావుడియా వెంకటేష్,అజ్మీరా హరి సింగ్,గుంటి దేవేందర్ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: