మన్యం మనుగడ దుమ్ముగూడెం : ఈ రోజు దుమ్ముగూడెం మండలం లోని రామచంద్రుని పేట గ్రామంలో కరోనా సోకిన 40 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ,అనంతరం లక్ష్మీ నగరం గ్రామం లో ఐసోలేషన్ కేంద్రాన్నిప్రారంభించారు. అనంతరం ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని గర్భిణీ స్త్రీలకు కెసిఆర్ కిట్లు ,పండ్లు పంపిణీ చేసి అనంతరం ముసలిమడుగు గ్రామంలో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యగారు ,భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ తెల్లం వెంకట్రావుగారు ,దుమ్ముగూడెం జడ్పిటిసి తెల్లం సీతమ్మ గారి,ఎంపీపీ రేసు లక్ష్మిగారు ,తెరాస దుమ్ముగూడెం మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణ మూర్తి గారు,కార్యదర్శి తోట రమేష్, తెరాస సీనియర్ నాయకులు కొత్తూరు సీతారామరాజు దామర్ల శ్రీనివాస్ ,జుంజురి జయసింహ,నుపా సీతయ్య, కెల్లా శేఖర్ ,పిలక నాగేందర్ రెడ్డి,సొసైటీ డైరెక్టర్ కాల్వ పూర్ణయ్య తెరాస ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్. సర్పంచులు ఇర్ఫా చంటి,జుంజురి లక్ష్మీ,నుపా సుమిత్ర,రజిని ఉప సర్పంచ్ జెట్టి రామకృష్ణ.తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: