మన్యం టీవీ, అశ్వాపురం:
అశ్వాపురం మండలం జగ్గారం కు చెందిన గుత్తా ప్రసాద్, భవానీ కుక్కునూరు మండలం కొండపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం లో భార్యభర్తలు ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ప్రసాద్ హెవివాటర్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుడిగా చేస్తు జగ్గారం గ్రామంలో పదిహేను సంవత్సరాలు గా అద్దెకు ఉంటున్నారు.
Post A Comment: