మన్యంటీవీ, అశ్వారావుపేట:
చేగువేరా 93 వ జయంతి సందర్బంగా కరోన కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినా వైద్య, పోలీసు, రెవిన్యూ మరియు పంచాయతీ డిపార్ట్మెంట్ వారికి
వి బి ఫ్యాషన్స్ మరియు సాయి అంజనా బజాజ్ షోరూం యజమాని అయిన సుధీర్ సౌజన్యంతో సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అశ్వరావుపేట మరియు పేరాయి గూడెం పంచాయతీ లో గల పారిశుద్ధ్య సిబ్బందికి కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఎస్సై చల్ల అరుణ, ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, మండల డెవలప్మెంట్ ఆఫీసర్ పి విజయ, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, ఎంపీటీసీ వేముల భారతి, అశ్వరావుపేట సర్పంచ్ రమ్య, పేరాయి గూడెం సర్పంచ్ సుమతి మరియు ప్రతాప్, శ్రీను, నరేష్, సూర్య మరియు ఫౌండేషన్ అధ్యక్షుడు అశోక్ బాబు, ఉపాధ్యక్షులు హరీష్ , సెక్రటరీ మరియు జిల్లా వార్డ్ మెంబర్ ఫారం అధ్యక్షుడు శ్రీను, ఇంచార్జ్ ప్రేమ్ కుమార్, మరియు సభ్యులు శాలెం, రామ్ నివాస్, రాజు, ఫణీంద్ర మరియు వనిత ఫౌండేషన్ సభ్యులు సాయి శిరీష, అహల్య ,లిల్లి గ్రేస్, వాహిని తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: