మన్యం టీవీ దుమ్ముగూడెం: మండల పర్యటనలో భాగంగా దుమ్ముగూడెం పి హెచ్ సి లో వర్షకాలం లో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులను ఆదేశించారు. వైద్యశాలలో కాన్పు చేపించుకొని ఉన్న బాలింతకు కె సి అర్ కిట్టు అందచేశారు.అనంతరం రేగుబల్లి ఆశ్రమ పాఠశాల లో ఏర్పాటు చేసినట్టువంటి ఐసోలాషన్ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఏజెన్సీలో వైద్య సేవలు మెరుగుపర్చలని కారోనా భాదితులకు సత్వర వైద్యం అందించాలని డాక్టర్లు బాలాజీ నాయక్, మనిదీప్,చైతన్య ఆదేశించారు.ఈ పర్యటన సి. ఐ యన్ . వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రామచంద్రునిపేట నుంచి ముసలమడుగు వరకు పోలీస్ సీబంది పటిష్ట బందోబస్తు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా పర్షిత్ చైర్మన్ కోరం కనకయ్య , తెల్లం వెంకట్రావు, జడ్పీటీసీ సీతమ్మ ,యం పి పి రేసు లక్మి, మండల ప్రెసిడెంట్ అనే సత్యాలు ,కార్యదర్శి తోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: