■ మావోయిస్టు నాయకుడు మధుకర్ హైదరాబాద్ లో కరోనాకు చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మరణించాడు.ఆయనపై 8 లక్షల రివార్డు ఉన్నది.జూన్ 2 న వరంగల్ శివార్లలో వాహనాలు తనిఖీ చేస్తుండగా తమకు పట్టుబడినట్టు పోలీసులు తెలిపారు. ముందుగా MGM లో చికిత్స జరిపించి,పరిస్థితి విషమించడం వల్ల హైదరాబాద్ కు తరలించినట్టు పోలీసులు చెబుతున్నారు.
Post A Comment: