మన్యంటీవీ, అశ్వారావుపేట:
-అభిమానానికి నిలువెత్తు నిదర్శనం అతడు.
-మానవత్వానికి మారుపేరు అతడు.
-కులాలకి మతాలకి అతీతంగా సేవ చేయడంమే అతడు లక్ష్యం.
-నిరంతరం ప్రజాసేవకుడు అతడు.
-అతనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీర అభిమాని జక్కుల రాంబాబు.
-పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఉన్న అభిమానంతో పీఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకుంటున్న జక్కుల రాంబాబు.
అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం గ్రామంలో 18 మంది కరోన రోగుల కుటంబాలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా తన సొంత ఖర్చులతో కూరగాయలు పంపిణీ చేసిన పొంగులేటి అభిమాని జక్కుల రాంబాబు. తన వెంట స్థానిక పెద్దలు మిద్దిన కొండయ్య, పెన్నాడి ఏసు, రాంబాబు, విఆర్ఓ ప్రసాదు, అంగన్వాడీ టీచర్ దానపు నర్సమ్మ, కేదాసి మంగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: