మన్యం టీవీ, పినపాక:
బూర్గం పహాడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు కోలేటి భవాని శంకర్ కుమారుడు రాజా కరోనా వైరస్ తో ఇటీవల మరణించగా పినపాకలో భవాని శంకర్ ని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట వీరాపురం రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పాడి దామోదర్ రెడ్డి , నాసీరెడ్డి నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.
Post A Comment: