CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరివికాస్ పథకంలో భాగంగా గిరిజనుల పొలాల్లో బోరు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన పేద రైతుల కోసం నూతనంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గిరివికాస్ పథకంలో భాగంగా మంగళవారం బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామ పంచాయతీ పరిధిలోని స్థానిక గిరిజన రైతులబ్దిదారుల పొలాల్లో బోర్లు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,మండల ప్రత్యేక అధికారి చంద్రాప్రకాష్, ఎంపిడివో వివేక్ రామ్...

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుర్సం వెంకటరమణ, ఏపీఓ శ్రీలక్ష్మి, స్థానిక పంచాయతీ సెక్రటరీ,స్థానిక టిఆర్ఎస్ నాయకులు కుర్సం వెంకన్న,స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: