మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు మండలంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం అంజానాపురం గ్రామపంచాయతీ పరిధిలో పర్యటించి కరోనా బాధితుల బాగోగులు అడిగి తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత. మండల ప్రత్యేక అధికారి చంద్రప్రకాష్,స్థానిక సర్పంచ్ భూక్య భారతి.
ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు భూక్య సీతారాములు,స్థానిక వార్డుసభ్యులు,ఆశా వర్కర్స్, మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: