CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐసోలేషన్ సెంటర్ ను విజిట్ చేసిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాణ.

Share it:

 


 మన్యం టీవీ వాజేడు. వాజేడు మండల కేంద్రంలో ఐటిఐ కాలేజీ నందు ప్రత్యేకంగా కరోనా పేషెంట్ ల కొరకు ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు ఈ సెంటర్ ను ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు విజిట్ చేశారు ఈ కార్యక్రమంలో డి సి సి చైర్మన్ ఎగ్గడీ అంజయ్య నూగురు వెంకటాపురం మార్కెట్ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య గారు ఎమ్మార్వో అల్లం రాజ్ కుమార్ డాక్టర్. మంకీడి వెంకటేశ్వర్లు. టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: