మన్యం టీవీ పాల్వంచ :-
కరోనా వ్యాక్సిన్ ని ఉచితంగా ఇవ్వాలని,కరోనా ఫ్రంట్ లైన్ యోధులకు 50 లక్షల రూపాయల భీమా సౌకర్యాన్ని కల్పించాలని,కనీస వేతనాలు రూ 19,000/- ఇవ్వాలని తదితర 13 డిమాండ్ల సాధనకు సి.ఐ.టి.యూ అఖిల భారత కమిటీ పిలుపు మేరకు పాల్వంచ పట్టణం,మండలం లో వివిధ పని ప్రాంతాలలో బి.సి.ఎం రోడ్ హమాలీ,జీ.సీ.సీ హమళీ,
బియాసనల్ పోస్టల్ న.ఎం.డి.సి, పంచాయతీ కార్యలయాల
ముందు అంగన్ వాడీ ఆషా,పంచాయతీ కార్మికులు
ప్లే కార్డ్ లతో నిరసన తెలియ జేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సి.ఐ.టి.యూ జిల్లా ఉపాద్యక్షులు గూడేపూరి. రాజు, సీనియర్ నాయకులు సి.హెచ్ .ఆశాలు
జిసిసి సివిల్ సప్లై హమాళి నాయకులు బుస్సా మెగళి న్.ఎం.డి.సి నాయకులు పి .ఉపేష్ ఏ .వెంకటయ్య బి.స్.న.ల నాయకులు ఆర్.శ్రీను,తుపాకుల శ్రీను పోస్టల నాయకులు రామకృష్ణా లక్ష్మయ్య బీసీమ్ రోడ్ హమాళి అద్యక్షలు ఈర్ల గట్టయ్య ఓదేలు అంగన్ వాడీ ఆషా యూనియన్ నాయకులు బాను శ్రీ అచ్చమ్మ పార్వతి విజయకూమారి సూజాత తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: