CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కమలాపురం కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు అందజేత

Share it:

 



మన్యం టీవీ మంగపేట.


ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ నియోజకవర్గం ఇంచార్జీ కుసుమ జగదీష్ గారి ఆదేశాలమేరకు

టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరి పద్మారావు ఆధ్వర్యంలో మండల కమిటీ అధికార ప్రతినిధి కటికనెని దివాకర్ ముఖ్య అతిథిగా హాజరైనారు. కమలాపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో కరోనా బాధితులకు 5 కిలోల బియ్యం వారం రోజులకు సరిపడా సరుకులు పప్పు నూనె టమాట ఉల్లిగడ్డ పంపిణీ చేశారు ఈ కార్యక్రమం లో కటికనేని దివాకర్ మాట్లాడుతూ కుసుమ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కోవిద్ బాధితులకు మరెన్నో సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో లో మండల యూత్ ఉపాధ్యక్షులు యాసం హరీష్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఈదునూరి రవీందర్ టీఆర్ఎస్ కె.వి నియోజకవర్గ ఇంచార్జి ఎస్ కే కుర్బాన్ అలీ సీనియర్ నాయకులు భానోత్ వసురాం నాయక్ మండల ప్రచార కార్యదర్శి గుడిసేవ నాగేశ్వరరావు తల్లారి రిషిందర్ మిరియాల గోపాల్ రెడ్డి నరసింహారావు మొండయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: